Tuesday, March 8, 2016

తెల్ల మతోన్మాదుల వికృత హేల

హిందువులను తమ మతములోకి మార్చాలని "తెల్ల మతోన్మాదులు" తీవ్రముగా ప్రయత్నించడము, వాని తోత్తులను హిందువుల మీద తోలడము మీకు అందరికి తెలుసు.

"తెల్ల మతోన్మాదులు" - సోనియా పార్టిని, క్రేజీవాల్ పార్టిని, చచ్చిన దేవుని పార్టిని, కమ్యునిష్ట్ పార్టీలను కంట్రోల్ చేయడము మీకు తెలుసు. ఆ పార్టీల అధినాయకులను చూడండి. వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది.

"తెల్ల మతోన్మాదులు" -ఆంగ్ల మీడియాను కంట్రోల్ చేస్తున్నారు. యన్.డి.టీ.వి., చచ్చిన దేవుని మీడియా, ఇంకా ఇతర మీడియా యాజమాన్యాలను చూడండి. వాటి యాజమాన్యాలు వీడి తోత్తులే.

NGO's రూపములో లక్షలాది "తెల్ల మతోన్మాదులు" భారత దేశము పైన ధండెత్తి వచ్చారు.

సోనియా, క్రేజీవాల్, జగన్, లాలూ, మమత, కరునానిధి, మాయా, ములయమ్, రావూల్ విన్సి, నితీష్, మున్నగు వారు హిందువులకు వెతిరేకముగా పోరాడుతున్నారు. వీరి లో ఎందరు హిందువులు? ఎందరు హిందువులు కాదు?

"తెల్ల మతోన్మాదులు"- హిందు మత సంపూర్ణ వినాశనానికి కంకణము కట్టుకున్నట్లు ఉంది.

"తెల్ల మతోన్మాదులను" - వాటి తోత్తులను గట్టిగా నివారించండి. డబ్బు కోసము మతము మారిన తోత్తులు పెద్ద ఎత్తున హిందువులను మతము మార్చే దందా లో ఉన్నారు.

ఈ తోత్తులు హిందువుల దేవాలయాలను ఆక్రమించుకుని దోసుకుంటున్నారు.

భారత దేశములో జరిగే అసహన (శవ) రాజకీయాలకు అన్నింటికి వెనుక "తెల్ల మతోన్మాదులు" మరియు వాటి తోత్తులు ఉన్నాయి. ఈ విషయము హిందువుల తలకు ఎక్కడము లేదు. గుడ్డి గా ఆ శక్తులకే ఓట్లు వేస్తున్న కోన్ని హిందు కులాలు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.