Wednesday, October 14, 2015

సిరియా కిరస్తానీల పై అమాననీయ దాడులు

సిరియా కిరస్తానీల జనాభా 30% నుండి 10% కి పడిపోయింది. అది ఇప్పుడు 5% కూడా ఉండి ఉండదు.

కిరస్తానీలు, అరబుల కంటే  ముందు నుండే అక్కడ ఉన్నారు. ఇది చరిత్ర. చరిత్రను కాదనలేము.

1947 లో పాకిస్తాన్ లో 25% హిందువులు ఉండేవారు, ఇప్పుడు less than 1% కూడా లేరు. వాళ్ళు అందరు ఏమయ్యారు?

1971 లో బంగ్లాదేశ్ లో 35% హిందువులు ఉండేవారు, ఇప్పుడు less than 5% ఉండి ఉంటారు. వాళ్ళు అందరు ఏమయ్యారు?

కాశ్మీర్ లో ఉన్న హిందువులను తరమి తరమి కోట్టారు. నార్త్-ఈష్ట్ లో ఒకప్పుడు హిందువులు మెజారిటీలుగా ఉండేవారు, ఈ రోజున వారినందరిని మతము మార్చారు.

కేరళ లో హిందువుల చేతికి అధికారము రావడము లేదు.

అలానే బెంగాల్ లో కూడా హిందువుల చేతులనుండి అధికారాన్ని లాక్కున్నారు.

ఇక ఉత్తర ప్రదేశ్, బిహార సంగతి చెప్పనక్కరలేదు.

అరబు నరహంతకుల బారి నుండి సిరియా కిరస్తానీలను కాపాడండి. కిరస్తానీలు గత 2000 years గా సిరియా లో ఉంటున్నారు. వారిని అక్కడ నుండి పోమ్మనడానికి అరబులకు రైట్ లేదు.

Request: విదేశీ ఆత్మహరణ వ్వాపారులు హిందువులను మతము మార్చకుండా ఉండాలి.


Source:
http://www.bbc.com/news/world-middle-east-22270455
https://en.wikipedia.org/wiki/Christianity_in_Syria
http://www.nytimes.com/2015/07/26/magazine/is-this-the-end-of-christianity-in-the-middle-east.html?_r=0
http://www.newsweek.com/2015/04/03/new-exodus-christians-flee-isis-middle-east-316785.html


Monday, October 12, 2015

అంబేత్కర్ బాట లో నడవండి. విదేశీ ఆత్మహరణ వ్వాపారులకు చీ కోట్టండి.

మనము అందరము అంబేత్కర్ బాట లో నడవాలి. ఆయన మార్గదర్శకము కావాలి అందరికి.

మీరు మతము మారాలి అంటే అంబేత్కర్ బాట లో బౌద్ధానికి మారండి. అంతే కాని విదేశీ ఆత్మహరణ వ్వాపారుల మాయలోనో, ఏడారీల మాయలోనో పడి మీ అత్మలు అమ్ముకోకండి, ఆ విదేశీ శక్తులకు.

మన సోదరులు అయిన చాలా మందిని ఆ విదేశీ ఆత్మహరణ వ్వాపారులు కంట్రోల్ చేస్తూ హిందూ మతము మీద, హిందువుల మీద frontal attack చేయిస్తున్నారు.

అసలు ఇది అంతా హిందువులను మతము మార్చి హిందు మత వినాశనము చేయాలని, విదేశీ ఆత్మహరణ వ్వాపారుల, ఏడారీల, కమ్యునిష్ట్ ల ఫ్లాన్.

హిందువులారా ఐఖ్యముగా ఉండి ఈ శక్తుల ఆటలు కట్టించండి.

Unfortunately యాబయి శాతము మంది హిందువులు విదేశీ శక్తుల తోత్తులకు ఓట్లు వేస్తున్నారు.

ఉదాహరణకు, ఆంధ్ర ప్రదేశ్ లో, లక్ష కోట్లు తిన్న రాభందు అయిన విదేశీ ఆత్మహరణ వ్వాపారుల తోత్తుకు 45.5 % ఓట్లు గుద్దారు.

అవి అన్నీ కోన్ని హిందు కులాలు వేసినవేనా. కాకపోతే  45.5 % మందిని వాడు ఇప్పటికే మతము మార్చి ఉండాలి.

ఈ రెండూ కూడా హిందువులకు మంచిది కాదు.

ఈ లక్ష కోట్లు తిన్న రాభందు ఒక విషనాగు లాంటిది. దీని జీవిత లక్ష్యము హిందు మత వినాశనము. హిందువులారా దీనికి ఓట్లు వేయకండి.

ఈ లక్ష కోట్లు తిన్న రాభందు యోక్క విదేశీ handlers దీని చేత నౌటంకి చేయిస్తున్నారు. లక్ష కోట్లు దోసుకుని దాసుకుని, ఇప్పుడు దీక్ష లు చేయడము. సిగ్గు. సిగ్గు.

ఇది హిందువులకు అత్యంత ప్రమాధకారి. దీనికి ఓట్లు వేయకండి. దీనికి ఒక కులము అంటూ ఉండదు. ఇది హిందు పేరు తో హిందువులను మోసము చేస్తుంది. ఇది హిందువు కాదు.

మూర్ఖులు అయిన బిహారీ హిందువులు, హిందు వెతిరేక శక్తులకు ఓట్లు వేస్తున్నారా???

కుల పరముగా రెచ్చగోట్టడముతోటే ఇక రెచ్చిపోవడమేనా? విచక్షణ ఉండక్కరలా?

మనలను మతము మార్చేవాడు మన మిత్రుడు ఎలా అవుతాడు.

హిందువులు అందరు ఐక్యముగా ఉండి భారత దేశాన్ని కాపాడుకుందాము ముందుకు రండి.

Saturday, October 10, 2015

శక్యులర్స్ సిగ్గు సిగ్గు. టర్కీ లో వంద మందిని చంపిన శక్తులు

శక్యులర్స్ సిగ్గు సిగ్గు.  ఎక్కడరా outcry? ఎక్కడరా అవార్డ్ ల ను తిరిగి ఇవ్వడము.

ఎక్కడరా ఆంగ్ల మీడియా లో కవరేజ్?

హిందువులను బదనామ్ చేయడానికిరా మీరు పని చేస్తుంది?

విదేశీ ఆత్మహరణ వ్వాపారుల తోత్తులారా!?

హిందువులారా సావదాన్. ఈ సిగ్గు మాలిన శక్యులర్స్ మిమ్ములను ముంచుతారు.

హిందువులను కులాలుగా విడదీసి ఇంతకాలము పరిపాలించారు. ఒక విదేశీ శక్తి ని import చేసుకుని మరీ అనుభవించారుగదరా అధికారాన్ని.

Source:
http://www.bbc.com/news/world-europe-34495161