Sunday, March 27, 2016

పాకిస్తాన్ లో మన కిరస్తానీ సోదరుల మీద తీవ్రవాదుల ఘాతుకము

ఇచ్చిన లింకును ముందుగా చదవండి.

పాకిస్తాన్ లో ప్రార్ధనలు చేస్తుకుంటున్న కిరస్తానీ సోదరుల మీద సీమాంతర తీవ్రవాదుల ధాడి.

దీనిని అందరు ఖండించండి.

తీవ్రవాదులకు అండదండలుగా ఉన్న జాతి వెతిరేక శక్తులు సిగ్గు పడాలి.

మన మూనివర్సిటీలను తమ అడ్డాగా చేసుకున్న సీమాంతర తీవ్రవాదులకు మద్ధతు ఇస్తున్న సోనియా పార్టి, క్రేజీవాల్, మమత, లాలూ, ములయమ్ లు సిగ్గు పడాలి.

ప్రభుత్వము ఈ శక్తుల కుటిల రాజకీయల పై ధర్యాప్తు చేయాలి.

సీమాంతర తీవ్రవాదులకు మద్ధతుగా ఉన్న స్టూడెంట్లు జాతి వెతిరేకత పనులు చేయకూడదు.

Source:
http://www.rediff.com/news/report/over-50-killed-in-suicide-bombing-in-lahore/20160327.htm

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.