Wednesday, February 24, 2016

తెలుగు భ్లాగులలో విగ్రహారాధన సాకుతో హిందువుల మీద ధాడి. దీనిని గట్టిగా ఖండించండి.

తెల్ల వాని తోత్తుల పని ఇది. తన ఆత్మను అమ్ముకున్నదే కాకుండా, ఈ తోత్తులు మిగిలిన హిందువుల ఆత్మల మీద వ్వాపారము చేస్తున్నారు.

ఈ తోత్తులు చేయని అవినీతి పని లేదు.

ఇంత డైరెక్ట్ గా హిందువుల మీద ధాడి ఇంతకు ముందు చూడలేదు. ఇదా భావ ప్రకటనా స్వేచ్చ? నీ ఎంకమ్మా!?

అదే ఆర్గ్యుమెంట్ తో వాడి ఈవిల్ ఇడియాలజిని విమర్శించి చూడండి, వాడు ఎంత వీరంగము చేస్తాడో!?

నీకేనా భావ ప్రకటనా స్వేచ్చ ఉన్నది. హిందువులకు లేదా!?

హిందువులు మెజారిటీలు అని అనుకున్నప్పుడే వాడు ఈ విదముగా రెచ్చిపోతున్నాడు వాడు. కులాలుగా (ఇంకా భాష పరముగా, ప్రాంతాల పరముగా) విడిపోయిన హిందువులు నిజానికి  మెజారిటీలు కాదు.

చూడండి వాడి ఓట్లు వంద శాతము ఒక పక్కనే వేసుకుంటాడు. హిందువుల ఓట్లు రకరకాలుగా చీలిపోతున్నాయి.

నీ ఎంకమ్మా, నీ ఇడియాలజి పుట్టకముందు నుండి విగ్రహారాధన ఉంది ఈ ప్రపంచములో. చరిత్ర చదువు తెలుస్తుంది ఈ విషయము.

విగ్రహారాధనకు వెతిరేకముగా పుట్టిన ఇడియాలజీల పిందెలు ఇవి. వీటికి చరిత్ర తెలియదు.  అనాదిగా ఉన్న విగ్రహారాధనను నిన్న వచ్చిన నువ్వు ప్రష్నిస్తున్నావా?

విగ్రహారాధన లో అనవసర విషయాలు కోన్ని వచ్చి చేరి ఉండవచ్చు కాలానుగుణముగా (కోందరు వ్వక్తుల తెలియని తనము వల్ల). వాటిని సంస్కరించుకోవాలి. మతము మారడము ఒక్కటే పరిస్కారము కాదు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.