Thursday, January 7, 2016

మనము యోగా ను పంచితే, వాడు హింస ను పంచుతున్నాడు

ఒక తల్లి బిడ్డలమే. వాడు మతము మారిన తరువాత హింసా మార్గాన పయనిస్తున్నాడు.

మనము శాంతి మార్గాన యోగా ను పంచుతున్నాము.

తల్లి కేక్ ను రెండు భాగాలు చేసి, మనకు ఒకటి, వాడికి ఒకటి ఇచ్చింది.

వాడి భాగానికి వచ్చిన కేక్ ను తిన్నాడు, అందులో ఎవరికి భాగము పెట్టలేదు.

ఇప్పుడు మన భాగానికి వచ్చిన కేక్ లో సగ భాగము అడుగుతున్నాడు.

అదేమంటే తీవ్రవాదము చేస్తున్నాడు. పఠాన్ కోట్ నుండి మాల్దా వరకు.

వీడు ఊ అంటే లక్షల మంది మంద ఒక చోట గుమిగూడుతున్నారు మన సంస్కృతిని తగలబెట్టడానికి.

అమెరికా నుండి ఐరోఫా వరకు.

ఎందుకు? వాడిని హింసా మార్గము నుండి సత్యము వైపు మళ్ళించలేమా!?

ఐరోఫా లో డెమోగ్రాప్ సూయిసైడ్ వల్ల తెల్లవాడు కనుమరుగు అయితే, ఇక వీడిని ఎవరు పట్టలేరు.

వీడు ప్రపంచ విజేత అవుతాడు. Next 50 years లో వీడు అంత పని చేసేలాగా ఉన్నాడు. అప్పుడు నువ్వు ఉండకపోవచ్చు, కాని నీ పిల్లలు, వాళ్ళ పిల్లలకు రెండు ఆప్షన్స్ ఇస్తాడు వీడు, ఒకటి మతము మారు, లేక రెండు .....

వీడి పాద దాసులు అవ్వాలి మనము అందరము.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.